వసుమతి దేవి చిత్రపటానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన సిపిఐ నాయకులు
Published: Friday April 29, 2022
బెల్లంపల్లి ఏప్రిల్ 28 ప్రజాపాలన ప్రతినిధి: సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సతీమణి, వసుమతి దేవి, ఇటీవల మృతి చెందిన సందర్భంగా తన స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని, నగిరి మండలం అయినంబాకం లో శుక్రవారం నాడు వసుమతి దేవి చిత్రపటానికి పూల మాలలు, వేసి శ్రద్ధాంజలి ఘటించినట్లు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవెన శంకర్, బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్, రేణిగుంట చంద్రశేఖర్ తెలిపారు, అనంతరం నారాయణను కలిసి పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపినట్లు, వారు తెలిపారు.
Share this on your social network: