ఇబ్రహీంపట్నం జూలై తేదీ 8 ప్రజాపాలన ప్రతినిధి

Published: Saturday July 09, 2022

వైయస్సార్73వ జయంతి వేడుకలు

వైయస్సార్ ఆశయ సాధన కోసం పని చేయాలి

వైయస్సార్ తెలంగాణ పార్టీ

రాష్ట్ర నాయకుడు

మాదగోని జంగయ్య గౌడ్*

 

మంచాల మండలం స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 73వ జయంతి సందర్భంగా వైయస్సార్ తెలంగాణ పార్టీ మండలం అధ్యక్షుడు నేనవత్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ తండా గ్రామంలో ఉన్న వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమనికి ముఖ్య అధితిగా రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు మారువలేనివి అన్నారు ముఖ్యంగా పేద ప్రజల కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇందిరమ్మ ఇండ్లు 108 పేద విద్యార్థుల కోసం పిజు రియంబర్స్ మెంట్ పేద రైతుల కోసం వ్యవసాయ నికి ఉచిత విద్యుత్ రుణమాఫీ వంటి మరో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి ఇప్పట్టికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుండెల్లో దేవుడిలా నిలిచి పోయిన మహా నాయకుడు వైయస్ రాజ శేఖర రెడ్డి అన్నారు అలాంటి నాయకుడి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో.మార్రిగూడా మండలం అధ్యక్షుడు యండి. వాహిద్ బాయి

.మంచాల మండలం యువజన విభాగం అధ్యక్షుడు

ఎన్నుధుల మహేష.మండలం సీనియర్ నాయకుడు

బూడిద మహేందర్

.ఇబ్రహీంపట్నం మండలం యువజన విభాగం నాయకుడు

గోరెంకాల. నంద కుమార్ ముదిరాజ్

.సపవట్. శంకర్ నాయక్ సపవట్. పాండు నాయక్

తదితరులు పాల్గొన్నారు .