ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 18 ప్రజాపాలన ప్రతినిధి *యువ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి: యువనేత ప్
Published: Wednesday April 19, 2023
వచ్చే మే నెల 09వ తేదీన జరగబోయే ఇబ్రహీంపట్నం నియోజకవర్గ స్థాయి యువ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ రోజు మన్నెగూడలోని జేఎంఆర్ ఫంక్షన్ హాల్ లో నియోజకర్గ 4మండలాల, 4మున్సిపాలిటీల భారత రాష్ట్ర సమితి పార్టీ విద్యార్థి బీఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి పార్టీ యువజన బి ఆర్ ఎస్ వై విభాగాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి(బంటి) యువత కదిలిచ్చి విజయవంతం చేయాలని( బంటి) పిలుపునిచ్చారు,
Share this on your social network: