మధిరప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం

Published: Monday February 22, 2021
ప్రజా పాలన ఫిబ్రవరి 21మధిర శ్రీ ఆర్య వైశ్య కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మా ప్రెస్ క్లబ్ కోశాధికారి మిత్రులు నాళ్ళ శ్రీనివాసరావు ని ఘనంగా సన్మానించిన మధిర ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు శ్రీ రామోజు యోగేష్, సీనియర్ పాత్రికేయులు శ్రీ నాళ్ళ వెంకటేశ్వరరావు ప్రెస్ క్లబ్ సెక్రటరీ GV, కోశాధికారి శ్రీధర్ ప్రెస్ క్లబ్ సభ్యులు జగదీష్ దోసపాటి విజయ్. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు నాళ్ళ వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు మరియు  మధిర ప్రజలకు ప్రెస్ క్లబ్ కోశాధికారి నా ళ్ల శ్రీనివాసరావు అందరికీ తిరుపతిలో చిరపరిచితులు అలాగే యోగా కార్యక్రమాలు మరియు  వ్యాపారపరంగా ఎన్నో రకాలుగా కీర్తి ప్రతిష్ట సంపాదించిన వ్యక్తిగా మన నా ళ్ల శ్రీనివాసరావుకు ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు అని అని తెలిపారు