సుందరయ్య నగర్ కలనీ లో కెవిపిఎస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక
Published: Thursday October 28, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 26, ప్రజాపాలన ప్రతినిధి : బుధవారం రోజు అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ 23వ వార్డు సుందరయ్య నగర్ కాలనీలో కెవిపిఎస్ గ్రామ కమిటీ ఏర్పడింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సీనియర్ నాయకులు శంకరయ్య సుందరయ్య కాలనీ గ్రామ కార్యదర్శి టి నరసింహ కెవిపిఎస్ జిల్లా నాయకులు ఇల్లూరి భాస్కర్ వీళ్లు మాట్లాడుతూ... భారతదేశ రూపురేఖలను మార్చిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని ప్రజలకు విద్య వైద్య స్వేచ్ఛ రాజ్యాంగం ద్వారా దళిత బహుజనులకు రిజర్వేషన్లు కల్పించాడని భారత రాజ్యాంగ... పితామహుడు అంబేద్కర్ ఏ నాని ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది ... కెవిపిఎస్ కొత్త గ్రామ కమిటీ. 21. మందితో ఏర్పడింది అధ్యక్షులు భీ.మాలాద్రి. ఉపాధ్యక్షులు. బి ఈశ్వర్. కే రవీందర్ రావు. గ్రామ ప్రధాన కార్యదర్శి. కె.సత్యనారాయణ సహాయ కార్యదర్శి. కె.కుమార్, పి.దావీదు, కోశాధికారి, కె.ఆదాము. కమిటీ సభ్యులు... డి విజయ్ కుమార్. ఎన్. రవి. బాలస్వామి ఇస్సాకు. మహేష్. డి అంజి బాబు. డీ జగన్ కె. రాజు .బి పేరయ్య. కే కృష్ణ. ఎం విజయ రావు. జి సాయిరాం. టీచర్ ఆదినారాయణ రెడ్డి. ఇంద్రజిత్తు. బ్రహ్మయ్య. చెన్నయ్య. ఆనంద్. తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: