వై. ఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర బ్రహ్మరథం మధిర జూన్ 10 ప్రజా పాలనప్రతినిధి నియోజకవర్గ

Published: Saturday June 11, 2022
మధిర నియోజకవర్గంలో ప్రవేశించినా వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర.బోనకల్లు మండలం రాపల్లి గ్రామంలో వైఎస్ షర్మిల కు ఘనస్వాగతం పలికిన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ దొంతమాల కిషోర్,పార్టీ శ్రేణులు,గ్రామస్థులు.
రైతుల కోరిక మేర నాగలి పట్టి దుక్కి దున్నిన వైఎస్ షర్మిల.ఇవ్వాళ మరో సారి ట్రాకర్ నడిపి రైతులకు వ్యవసాయం పై భరోసా ఇచ్చిన వైఎస్ షర్మిల.ఈ సందర్బంగా గ్రామస్తులు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.వైఎస్సార్ కేవలం 5 ఏళ్లు మాత్రమే ముఖ్యమంత్రి గా ఉన్నారు
ఆయన పథకాలతో కోట్ల మంది గుండెల్లో బ్రతికి ఉన్నారుప్రతి గడపను ..ప్రతి గుండెను ఆయన పథకాలు తాకాయిముఖ్యమంత్రి అంటే వైఎస్సార్ లా ఉండాలికేసీఆర్ కు రెండు సార్లు ముఖ్యమంత్రి గా అవకాశం ఇస్తే ప్రజలను మోసం చేశాడు
డబుల్ బెడ్ రూం అని మోసం చేశారుపెన్షన్లు అని మోసం చేశారురుణమాఫీ అని ప్రజలను మోసం చేశారువైఎస్సార్ సంక్షేమం కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీపెద్దాయన పేరు నిలబెడత
వైఎస్సార్ సంక్షేమ పథకాలను అన్ని అమలు చేస్త.
5 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఎన్నికలు వస్తాయి
ఈ సారి ప్రజలకు సేవ చేసే వారికే అవకాశం ఇవ్వండిఇక్కడ ఉన్నది వైఎస్సార్ రక్తం..నమ్మండి
వైఎస్సార్ పాలన తెచ్చుకుంటే తప్పా...తెలంగాణ బాగుపడదుమాట మీద నిలబడే రాజన్న బిడ్డ గా మాట ఇస్తున్నకేసీఆర్ కు చిత్తశుద్ది లేదుఅగ్రిగోల్డ్ బాధితులకు మన ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తాకేసీఆర్ పరిష్కరించాలి అనుకుంటే ఎప్పుడు మీ డబ్బులు మీకు వచ్చేవివైఎస్సార్ ప్రభుత్వం వచ్చిందంటే.మీ ప్రభుత్వం వచ్చినట్లే. ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ అభిమానులు భారీగా తరలి వెళ్లారు