ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి **మృతి చెందిన వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అ

Published: Monday March 13, 2023

ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పెత్తుల్ల గ్రామనకి చెందిన  కావలి సత్తయ్య కావాలి లక్ష్మమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో బీద కుటుంబానికి చెందిన  వరు కావడంతో అతని కుమారుడు బాబుకి కాంగ్రెస్ పార్టీ తరఫున 7000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా   మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్ మాట్లాడుతూ. అపదలో వున్నా కుటుంబాలను ఆదుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది అని అదే విధముగా ప్రభుత్వం కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లొ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు అచ్ఛన బీరప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడూరు పాండు. అచ్ఛన శివ. బన్నీ. వెంకటేష్. దాచేపల్లి సాయి.  బండి దాసు. కోర్మీ నరసింహ. పెండ్యల గణేష్. పంబలి ప్రవీణ్. తదితరులు పాల్గొన్నారు..