స్వేరో జ్ఞాన దీక్ష సైకిల్ యాత్ర ప్రారంభం

Published: Wednesday March 17, 2021

అశ్వరావుపేట ప్రజాపాలన ప్రతినిధి జ్ఞాన దీక్ష సందర్భంగా ఈ 30 రోజులు సైకిల్ యాత్ర ను కలపాల మంగరాజు ప్రారంభించారు. ఈ యాత్రకు సంఘీభావంగా అశ్వరావుపేట నండ్రుసత్య ప్రసాద్పా ల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అశ్వరావుపేట నియోజకవర్గ టీఆర్ఎస్ మాజీ ఇన్చార్జి జారే ఆదినారాయణ మరియు పేరాయి గూడెం మాజీ ఎంపిటిసి కొల్లి రవి కిరణ్ మరియు సీనియర్లు బీసీ ఐక్యవేదిక సంఘం నాయకులు యస్కే పకీరయ్య, నూనే హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.