స్వేరో జ్ఞాన దీక్ష సైకిల్ యాత్ర ప్రారంభం
Published: Wednesday March 17, 2021
అశ్వరావుపేట ప్రజాపాలన ప్రతినిధి జ్ఞాన దీక్ష సందర్భంగా ఈ 30 రోజులు సైకిల్ యాత్ర ను కలపాల మంగరాజు ప్రారంభించారు. ఈ యాత్రకు సంఘీభావంగా అశ్వరావుపేట నండ్రుసత్య ప్రసాద్పా ల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అశ్వరావుపేట నియోజకవర్గ టీఆర్ఎస్ మాజీ ఇన్చార్జి జారే ఆదినారాయణ మరియు పేరాయి గూడెం మాజీ ఎంపిటిసి కొల్లి రవి కిరణ్ మరియు సీనియర్లు బీసీ ఐక్యవేదిక సంఘం నాయకులు యస్కే పకీరయ్య, నూనే హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: