ఆదిభట్ల మున్సిపల్ ఎమ్మెన్నార్ ఆధ్వర్యంలో 27న ఐపీఎల్ ప్రారంభం

Published: Friday March 25, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 24 ప్రజాపాలన ప్రతినిధి : గొప్ప ప్రారంభo  మార్చ్ 27 తేదీ ఆదివారం రోజున ఉదయం 10:00am గంటలకు ఎమ్మెన్నార్ - ఐపీఎల్ 2 ఇబ్రహీంపట్నం నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్, సుమారుగా ఈ పోరులో (250) క్రికెట్ జట్లు పాల్గొంటున్నాయి, అవుటర్ రింగ్ రోడ్డు పక్కన ఈ రోజు క్రికెట్ మైదానంలో జరుగుతున్న పనులను పరిశీలిస్తున్న ఎమ్మెన్నార్ ఫౌండేషన్ చైర్మన్ & ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి మరియు ఎమ్మెన్నార్ యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి, నాయకులు మాజీ వైస్ ఎంపీపీ గజ్జి రామ కృష్ణ యాదవ్, సంరెడ్డి మహిపాల్ రెడ్డి, నవీన్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, రవి కుమార్ ముదిరాజ్ (టోనీ) మరియు ఎమ్మెన్నార్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.