మహా మృతుంజేయ హోమం

Published: Wednesday February 02, 2022
ఇబ్రహీంపట్నం పిప్రవరి 1 ప్రజాపాలన ప్రతినిధి : మంచాల మండలం అరుట్ల గ్రామం శివాలయం ప్రాంగణంలో శివ స్వాముల ఆధ్వర్యంలో గత 20 రోజుల నుండి ప్రతి రోజు మహా మృతు0జేయ హోమమం కార్యక్రమం శివ స్వాముల గురుస్వామి నుకం నగేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు 19వ రోజు హోమమం కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదగోని రాణి జంగయ్య గౌడ్ దంపతులు ముందుగా శివాలయంలో శివలింగానికి అబిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మహా మృతు0జేయ హోమమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాదగోని జంగయ్య గౌడ్ హోమమం కార్యక్రమంలో పాల్గొనటం చాలా అదృష్టంగా బావిస్తున్నాము అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరూ కరోన వైరస్ ఇతర రోగాల బారిన పడకుండా సుఖ సంతోషాలతోఉండాలే చూడాలని అదేవుని కోరుకున్నాను అన్నారు శివ దీక్ష మండలం రోజులు అంటే41 రోజులవరకు హోమమం కార్యక్రమ0 చేయటానికి ముందుకు వచ్చిన అరుట్ల గ్రామ శివ స్వాములకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమంలో శివ స్వాముల గురుస్వామి నుకం నగేష్ ముదిరాజ్ కావాలి శ్రీనివాస్ ఎంపిటిసి కొంగరి జనార్దన్ రెడ్డి సొసైటీ డైరక్టర్ మాడుగుల కృష్ణ గౌడ్ సాతిరి ఎల్లేష్ శివ స్వాములు చెరుకు నరసింహగౌడ్ తుమ్మలూరి రవీందర్ రెడ్డి తవిటి నరసింహ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు