ఐకేపీ వరిదాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
Published: Saturday April 24, 2021
సారంగాపూర్, ఏప్రిల్ 23 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండలంలోని ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి డిప్యూటీ తహశీల్దార్ సందీప్ వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్ సింగిలవిండో ఛైర్మెన్ ఏలేటి నరసింహరెడ్డి సర్పంచ్ గుర్రాల రాజేందర్ రెడ్డి గంగారెడ్డి కొండ్ర రాంచందర్ రెడ్డి ఏఓ తిరుపతి నాయక్ సెర్ప్ ఏపీఎం రజిత సీసీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Share this on your social network: