శ్రీ దివ్య షిరిడి సాయిబాబా మందిరము నందు సాయి ప్రసాదం అన్నదానం వితరణ

Published: Friday March 18, 2022

మధిర మార్చి 17 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో శ్రీ సాయి సన్నిధి లో గురువారం నాడు దాతల సహకారం దాత పారిశ్రామికవేత్త మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రంగా హనుమంతరావు వారి కుటుంబం సహాయ సహకారాలతో సాయిబాబాదేవాలయం శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, పాల్గుణ మాస గురువారం, పాల్గుణ మాసం శ్రీ దివ్య షిర్డీ సాయిబాబా దేవాలయం మందిరము నందు సాయి ప్రసాదం దాతలురంగా హనుమంతరావు, మధులతనాళ్ల చంద్రావతి, కుమారుడు, కోడలు, మనవడు, మనవరాలు అయ్యప్ప గుప్తా, లక్ష్మీ ప్రియాంక, సాయి లోకేష్ హేశ్రితమక్కెన అంబికవంకాయలపాటి అవినాష్, నవ్యవనమా సత్య గాంధీ ముక్కా నాగరాజు, స్వరూప పర్ణిక సాన్వితకే రఘునాథ్ రెడ్డి, శిరీష ధూళిపాళ్ల ధనంజయ నాయుడు, నిఖిల్ చక్రవర్తి, స్వాతి, నివేదకీర్తిశేషులు కత్తి వెంకయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబాలకుచే అన్న ప్రసాదం వితరణ చేసినారు ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ గురువారం నాడు ఈ సాయిబాబా సన్నిధిలో అన్నదాన కార్యక్రమంలో మేము పాల్గొనటం పేదలకు అన్నదానం చేయటం అన్నదానం అన్నం పరబ్రహ్మ స్వరూపిణి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనటం ఆ సాయి కృప మా అందరికీ ఉంటుందని అందరికీ ఉండాలని అని కోరుతుఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతి వారు గురువారం జరిగే అన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో జరుగుతుందని అదే రోజు సాయంత్రం పల్లకి సేవ సాయి భజన ఉంటుందని వారు తెలిపారు ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ దివ్య షిరిడి సాయిబాబా భక్తులు, రంగా మధులత, నూతన దంపతులు, రంగా రాఘవ్, కృష్ణ మహిత, నాళ్ళ చంద్రావతి సేవకులు సత్యవతి, పబ్బతి నాగేశ్వరరావు, మైలవరపు రాము, భక్తులుచే అన్నదాన వితరణ చేసినారు మరియు కమిటీ సభ్యులు, ఆచార్యులు పాల్గొన్నారు