మరణించిన రైతు కుటుంబానికి టేకుల సుదర్శన్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు

Published: Saturday July 16, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 15 ప్రజాపాలన ప్రతినిధి.

ఇబ్రహీంపట్నం ఉప్పరగూడ వ్యవసాయ సహకార సంఘం పట్ల గ్రామానికి చెందిన రైతు చింతపట్ల ఈశ్వర్ ,/,మల్లయ్య వారి చితపట్ల కలమ్మకు కుటుంబానికి ఆర్థిక సహాయం 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు  వ్యవసాయ సహకార సంఘం నుండి చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి  మాట్లాడుతూ   కెసిఆర్ ఎంతో మందికి రైతులకు ఆర్థిక సహాయం  రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు ఆపద వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏదుల పాండురంగారెడ్డి, నరసింహారెడ్డి, బొమ్మ కంటే అశోక్, మేడిపల్లి పుల్లయ్య, చింతపట్ల స్వామి సీఈఓ గణేష్, ఇతరులు గ్రామస్తులు పాల్గొన్నారు. 
 
 
 
Attachments area