Share this on your social network:
Published: Thursday January 19, 2023
ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీస్ ఇబ్రహీంపట్నం లో క్రిస్టమస్ నూతన సంవత్సరం సందర్భంగా నగరంలో పలు పేద కుటుంబాలను గుర్తించి వారికి బియ్యము నిత్యావసర సరుకులు కిరాణా సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ కిరణ్ ఎలైజా , చెరుకూరి భాను సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Share this on your social network: