ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 18 ప్రజాపాలన ప్రతినిధి *పేదలను గుర్తించి వారికి బియ్యం పంపిణీ చేసిన

Published: Thursday January 19, 2023

ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీస్ ఇబ్రహీంపట్నం లో  క్రిస్టమస్   నూతన సంవత్సరం సందర్భంగా నగరంలో పలు పేద కుటుంబాలను గుర్తించి వారికి బియ్యము నిత్యావసర సరుకులు కిరాణా సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ కిరణ్ ఎలైజా , చెరుకూరి భాను సంఘ సభ్యులు పాల్గొన్నారు.