శ్రీ వెంకటేశ్వర కూరగాయల మార్కెట్ మినీ రైతు బజార్ ప్రారంభోత్సవం మధిర జులై 7 ప్రజాపాలన

Published: Friday July 08, 2022

ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు శ్రీ వెంకటేశ్వర కూరగాయల మార్కెట్ అఖిలపక్షం నాయకులు తో మధిర పట్టణంలో కాంగ్రెస్ ఆఫీసు ఎదురుగా *శ్రీ వెంకటేశ్వర కూరగాయల మార్కెట్ మినీ రైతుబజార్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు *డాక్టర్ వాసిరెడ్డి రామనాథం* ప్రారంభోత్సవం చేశారు అనంతరం ఈ సందర్భంగాా మాట్లాడుతూ వారు నూతనంగా ఏర్పాటు చేసుకున్న రైతు బజారు ప్రజలకు అందుబాటులో ఉందని దీనిి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారికిి అండగా ఉండాలనికోరారు నూతనంగా పెట్టుకున్న కూరగాయల మార్కెట్ అభివృద్ధి పదంలో ఉండాలని తెలిపారుఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు *సూరం శెట్టి కిషోర్* మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మిరియాల వెంకటరమణ గుప్తా* మునిసిపల్ కౌన్సిలర్ మునుగోటి వెంకటేశ్వరరావు* సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి *బెజవాడ రవిబాబు* సీపీఎం పార్టీ నాయకులు *ఫణిం ద్రకుమారి* మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు