బెల్లం శ్రీనివాస్ కి నేలకొండపల్లి లో ఘన సన్మానం

Published: Friday February 19, 2021
పాలేరు ఫిబ్రవరి 18 ప్రజాపాలన: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నేలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జడ్పిటిసి. ల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన శుభ సందర్భంగా బెల్లం శ్రీనివాస్, గారిని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నేలకొండపల్లి సర్పంచ్ రాయపూడి నవీన్, శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు రాయపూడి నవీన్. మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార పార్టీతో సహా ఎంతో మది జడ్పీటీసీలు ఉండగా కాంగ్రెస్ పార్టీ చెందిన. బెల్లం శ్రీనివాస్ గారిని రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉందని. ఆయన కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీటీసీ. బొడ్డు బొందయ్య, జర్రిపోతుల సత్యనారాయణ, మాజీ సర్పంచ్ మామిడి వెంకన్న, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజని, ఆరేకట్ల గురవయ్య, కుక్కల ఆదాం, భూక్యా చిన్న నాయక్, తదితరులు పాల్గొన్నారు