తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ను కలిసిన ఎమ్మేల్యే డా.సంజయ్
Share this on your social network:
Published: Wednesday July 20, 2022
జగిత్యాల, జూలై, 19 ( ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా నూతనంగా భాద్యతలు చేపట్టిన మేడే రాజీవ్ సాగర్ ను వారి నివాసం లో జగిత్యాల ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ రాధిక దంపతులు కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసినారు.