రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
Published: Thursday November 25, 2021
యాదాద్రి నవంబర్ 24 వలిగొండ ప్రతినిది మండల పరిధిలోని వేములకొండ మూసి పరివాహక ప్రాంతం నుండి వేములకొండకు చెందిన మంటిపెళ్లి బిక్షం, మంటిపెళ్లి రమేష్ లు ఎలాంటి అనుమతులు లేకుండా మంగళవారం రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు దాడులు నిర్వహించి రెండు ట్రాక్టర్లను పట్టివేసి కేసు నమోదు చెందినట్లు స్థానిక ఎస్సై రాఘవేందర్ బుధవారం తెలిపారు.
Share this on your social network: