వరినాట్లు వేసిన జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత
Published: Tuesday July 13, 2021
జగిత్యాల, జులై 12 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని పల్లెబాటలో భాగంగా బొమ్మేన గంభీరుపూర్ గ్రామాల్లో దారి వెంట వెళ్లగా మార్గమధ్యలో పొలంలోనికి దిగి రైతు కూలీలతో కలిసి వరినాట్లు వేసిన జగిత్యాల జిల్లా జడ్పీ చైర్మన్ దావ వసంతను చూసి గ్రామంలోని ప్రజలందరినీ ఆకర్షించారు.
Share this on your social network: