విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేత.

Published: Tuesday September 20, 2022
 ప్రజాపాలన పదినిది. సెప్టెంబర్.19   నవాబుపేట  మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ఈ అందజేశారు  ఈకార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు గ్రామ సర్పంచ్ గోపాల్ గౌడ్ మెండె అంజయ్య వార్డ్ సభ్యులు మల్లెపాగా నర్సింహులు బోనగారి శ్రీశైలం గిరియాదవ్ శేఖర్ రెడ్డి మ్యాదరి రవీందర్ నర్లనర్సింహులు ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.