మీనవోలు సొసైటీ నందు 82 మంది రైతులకు రుణమాఫీ.....

Published: Tuesday January 25, 2022
ఎర్రుపాలెం జనవరి 24 ప్రజాపాలన ప్రతినిధి : టిఆర్ఎస్ ప్రభుత్వం 50,000 లోపు రైతులకు రుణమాఫీ ని ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మీనవోలు సొసైటీ లో 82 మందికి రుణ మాఫీ వచ్చింది. సొసైటీ అధ్యక్షులు కుడుముల మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ రాంబాబు డైరెక్టర్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది ప్రేమ్ చంద్ తదితరులు పాల్గొన్నారు.