ఈసూబ్ ను పరామర్శించిన జడ్పీటీసీ దిరిశాల ప్రమీల..

Published: Wednesday April 19, 2023
తల్లాడ, ఏప్రిల్ 18 (ప్రజా పాలన న్యూస్): 
 
 *ఖమ్మం జిల్లా తల్లాడ మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ ఈసూబ్ ను తల్లాడ  జడ్పీటీసీ దిరిశాల ప్రమీల* పరామర్శించారు ఈసూబ్ కొన్నిరోజులుగా అనారోగ్యం గురికావడంతో ఖమ్మంలో చికిత్స పొంది స్వగృహానికి తీసుకొచ్చారు ఈ విషయం తెలుసుకున్న జడ్పీటీసీ ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఆమె వెంట బీఆర్ఎస్ పార్టీ జోనల్ చైర్మన్ దిరిశాల దాసురావు రిపోర్టర్ షేక్ మేహరాజ్ ఉన్నారు