మడుపల్లి శివాలయంకి భారీ విరాళం సమర్పించిన భక్తులు

Published: Wednesday March 23, 2022
మధిర మార్చి 22 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు గ్రామం madipalli గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ రాజ నరేంద్ర స్వామి వారి దేవాలయం మన శివాలయం ఆలయంలో జరగబోయే ప్రతిష్ట మహోత్సవాల్లో భాగంగా భక్తులు వేమిరెడ్డి నారాయణ రెడ్డి పద్మావతి దంపతులు భద్రకాళి అమ్మవారి కి ఒక లక్ష 116 రూపాయలు దేవాలయంలో అందజేశారు భక్తులు శీలం వీర వెంకట రెడ్డి మరియు సంధ్య దంపతులు భద్రకాళి అమ్మవారి ఇ ప్రతిష్ట మహోత్సవానికి ఒక లక్ష 116 రూపాయలు ఆలయానికి అందజేశారు ఈ కార్యక్రమానికి శీలం వెంకట రెడ్డి భరత్ విద్యాసంస్థలు అదేవిధంగా వేల్పుల బుజ్జి శీలం లింగారెడ్డి చింతల వెంకటేశ్వర్లు జిల్లా సీతయ్య కొరపాటి శ్రీనివాసరావు యరమల వెంకట్ రెడ్డి కర్నాటి బాలకృష్ణ రెడ్డి చింతల గోపి రాజు రామాలయం అర్చకులు రామకృష్ణ దీక్షితులు కంభం విజయ్ పడిగల భాస్కర్ ఆలయ అర్చకులు దాములురి సతీష్ శర్మ పాల్గొన్నారు భక్తులు ఇంకా ఆలయ అభివృద్ధికి ధన రూపేనా వస్తు రూపేనా ధన రూపేనా సహకరించి పరమేశ్వర అనుగ్రహ పాత్రులు కాగలరని కోరుతున్నాము మడుపల్లి శ్రీ రాజ రాజ నరేంద్ర స్వామి వారి దేవాలయం