37వ వార్డులో 21 స్త్రీనిధి సంఘాలకు చెక్కులను పంపిణీ - మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రావణి
Published: Saturday October 02, 2021
జగిత్యాల, అక్టోబర్, 01( ప్రజాపాలన ప్రతినిధి) : పట్టణ 37వ వార్డులో ధైర్యలక్ష్మి స్లమ్ సమాఖ్య లోని 21 మహిళ సంఘాలకు స్త్రీనిధి ద్వారా నలబై లక్షల రూపాయల విలువగల చెక్కులను మున్సిపల్ ఛైర్పర్సన్ డా.బోగ.శ్రావణి ప్రవీణ్ పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్వరూప రాణి, మెప్మా ఏ.ఓ శ్రీనివాస్ గౌడ్, స్త్రీనిది మేనేజర్ మారుతి, డిఎంసి సునీత, టీఎంసీ రజిత, టి.ఎల్.ఎఫ్ ప్రెసిడెంట్ అరుణ, సీవో లు, ఆర్పీ, మహిళ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Share this on your social network: