వీర జవాన్ లకు నివాళులు

Published: Monday February 15, 2021

మధిర, ఫిబ్రవరి 14, ప్రజాపాలన: స్విమ్మర్స్ అషోషియేషన్ అధ్యక్షులు జంగా నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో 2019 ఫిబ్రవరి 14 వ తేదీన  పుల్వామా ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీర జవాన్ లకు ఈ రోజు మధిర వైఎస్సార్ సర్కిల్ నందు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చెరుకూరి కృష్ణారావు గారు, పల్లపోతు ప్రసాద్ గారు, వేముల అంజనేయలు గారు, చల్లా  సత్యనారాయణ గారు, వెలివెల శ్రీధర్ గారు, సంతోష్ కుమార్ గారు, హనుమ గారు, వెంకట కృష్ణ గారు, గోపి గారు, చావా అప్పరావు గారు, రాము & శ్యామ్ బ్రదర్స్,  టీచర్ అప్పారావు గారు, చౌదరయ్య గారు,  పాషా గారు, ఆదాము గారు, కోటేశ్వరరావు గారు, మేడ వెంకటేశ్వర రావు, కిషోర్ గారు మరియు మధిర స్విమ్మర్ సభ్యులు పాల్గొన్నారు.