అక్రమ ఇసుక రవాణా అరికట్టాలి మధిర తహసీల్దార్ కి మెమోరాండం ఇచ్చిన, బీజేపీ నాయకులు
ఈ కార్యక్రమం లో బీజేపీ మధిర అసెంబ్లీ కన్వీనర్, ఏలూరి నాగేశ్వరావు, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి, పెరుమాళ్ళపల్లి విజయరాజు, బీజేపీ జిల్లా కార్యదర్శి, చిలువేరు సాంబశివరావు, జిల్లా అధికార ప్రతినిధి,రామిశెట్టి నాగేశ్వరావు, పట్టణ అధ్యక్షులు, పాపట్ల రమేష్,జిల్లా నాయకులు, మర్శకట్ల స్వర్ణకర్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి, కాసినా నాగభూషణం,ఉపాధ్యక్షులు, పెరుమాళ్ళపల్లి మోహనరావు, ప్రధాన కార్యదర్శి, బియ్యవరపు రామకృష్ణ, పట్టణ యువమోర్చ అధ్యక్షులు, కుక్కల రాము, తదితరులు పాల్గొన్నారు.మధిర ,మార్చి 6 ప్రజాపాలన ప్రతినిధి:మధిర లో ప్రతి రోజు వందలాది, ఇసుక లారీలు, అధిక లోడ్ తో మధిర ఆర్ అండ్ బి రోడ్లను ధ్వంసం చస్తూ అధిక వేగం తో లారీలను నడుపుతు,ప్రజలను భయబ్రాంతులకు గురించేస్తు,పక్క రాష్ట్ర నుండి, మధిర మీదిగా వెళుతున్న లారీల పై చెర్యలు తీసుకోవాలని,అలాగే, మధిర వైరా నది నుండి, ప్రతి రోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్ లు తో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నవారిపై, చర్యలు తీసుకోవలన్నీ, మధిర తహసీల్దార్ కి సోమవారం మెమోరాండం ఇవ్వటం జరిగింది.
Share this on your social network: