పలు వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు

Published: Tuesday August 03, 2021

జన్నారం, ఆగస్టు 2, ప్రజాపాలన ప్రతినిధి : మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా పలు వాహనాలను పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు మండల కేంద్రంలో ప్రధాన రోడ్డు వెంబడి వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు, మావోయిస్టు వారోత్సవాలు ఉన్నందున గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు, అలాగే తెలియని వ్యక్తులకు ఆశ్రయం కల్పించిన కానీ అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు,