దేవి నవరాత్రి ప్రత్యేక పూజలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు పరమేశ్వర్ రెడ్డి
Published: Tuesday September 27, 2022
మేడిపల్లి, సెప్టెంబర్ 26 (ప్రజాపాలన ప్రతినిధి)
దేవి నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఉప్పల్ హెచ్ఎండిఏ లేఔట్ లోగల బొప్పన్ చెరువు కట్టమైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉప్పల్ ఏ -బ్లాక్ కాంగ్రెస్ పార్టి అధ్యక్షులు మందముల పరమేశ్వర్ రెడ్డి.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బాకారం లక్ష్మణ్, సల్ల ప్రభాకర్ రెడ్డి, లింగంపల్లి రామకృష్ణ, మంద సుమన్ రెడ్డి, రఘు గుప్తా, హనుమంతు, ఢిల్లీ చంద్రశేఖర్ రెడ్డి, జిత్తు, సతీష్ కుమార్, రఘు, కన్నమైన నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: