సింగరేణి కార్మికుల వేజ్ బోర్డు మెంబర్ గా జనక్ ప్రసాద్ ఎంపిక
Published: Monday June 07, 2021
బెల్లంపల్లి, జూన్ 6, ప్రజాపాలన ప్రతినిధి : సింగరేణి కార్మికుల11వ వేజ్ బోర్డు కమిటీలో ప్రతినిధిగా ఐ ఎన్ టి యు సి సీనియర్ నాయకుడు బి.జనక్ప్రసాద్ ను ఎంపిక చేసినట్లు అఖిలభారత నేషనల్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు జి, సంజీవరెడ్డి ఆదివారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఐ యన్ టి యూసి నాయకుడు టీ, కృష్ణ మోహన్ తదితరులు మాట్లాడుతూ 11వ వేజ్ బోర్డు మెంబర్గా జనక్ప్రసాద్ ను ఎంపిక చేసిన సంజీవరెడ్డికి ఎన్నికైన జనక్ ప్రసాద్ గారికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
Share this on your social network: