తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి తాండూర్ నియోజకవర్గంలో వినాయక

Published: Monday September 05, 2022
నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రజలు వైభవంగా జరుపుకున్నారు  .వెలసిన వినాయక నిమజ్జనం  నదికి కాగ్నానది కి తాండూర్ సమీపంలోగల చెరువుకు తరలించారు. దళితుల వెళ్తున్న గల్లీ లో వెలసిన వినాయక నిమజ్జనం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 450 మంది పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు నిమజ్జన కార్యక్రమం సందర్భంగా దుకాణాలను మూసి ఉంచి ఉంచారు. ఆటపాటలతో యువకులు ప్రజలు వైభవంగా తరలివెళ్లారు ఈ క్రమంలో పాండు   ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తదితరు పాల్గొన్నారు.