అన్నదాన కార్యక్రమ0

Published: Monday September 13, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహింపట్నం మున్సిపల్ పరిధిలో 12వ వార్డులో బీరప్ప దేవాలయ ఆవరణలోని వినాయకుని మండపం వద్ద ఉన్ని నరహరి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వార్డు కౌన్సిలర్ ఆకుల మమత నందు మరియు జనిగే మహేష్, కాసోజు శ్రీనివాస్ చారి, ఉన్ని నర్సింగ్ రావు, కాలె రమేష్ తదితరులు పాల్గొన్నారు.