జమీర్ కి జగిత్యాల ఎలక్ట్రానిక్ మీడియా ఘన నివాళి
Published: Monday July 18, 2022
జగిత్యాల, జూలై 17 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ పాత బస్ స్టాండ్ నుండి తహిసిల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి తహిసిల్ చౌరస్తా వద్ద క్యాండిల్ లతో జమీర్ కి జర్నలిస్టులు ఘననివాళులు అర్పించినారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు జిల్లా సత్యం, ప్రధాన కార్యదర్శి మిరియాల వంశీకృష రావు, బండారు ఆనందం ఎండి జాహిరుద్దీన్, ఎండి మోసిక్, ఎండి హైదర్ అలీ, సిరిసిల్ల వేణు, పొద్దుటూరి జలేందర్ రెడ్డి
చింత లక్ష్మణ్ చింత నరేష్ ఇట్టే రాజు గాజుల మహేష్ శనిగారపు శ్రీనివాస్ మనోజ్ మంద శ్రవణ్ నాగభూషణం సల్మాన్ ఎండి సాజిద్ రఘు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: