ప్రజలకు సంపూర్ణ ఆరోగ్య సేవలు అందించండిహాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశం లో ఎంపీపీ మొండెం

Published: Tuesday July 19, 2022
లలిత మధిర 18 జూలై ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం
 జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరపున మధిర మండలం లోనీ పి హెచ్ సి మాటర్ పేట,  దెందుకూరు ఎంపీడీఓ విజయ్ భాస్కర రెడ్డి సమక్షంలోో డాక్టర్ వెంకటేేష్ ఆధ్వర్యంలో ఎంపీపీ లలిత అధ్యక్షతన  లో అభివృద్ధి కమిటీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం లో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు మెండుగా వున్నాయి గనుక గ్రామాల్లో వ్యాధులు ప్రబ్లకుండా గ్రామాలలో పరిసరాల పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు సంపూర్ణ ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఆయా గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు పి హెచ్ సి  పారా మెడికల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area