శ్రీ వివేకానంద యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

Published: Tuesday September 06, 2022

రాయికల్, సెప్టెంబర్ 05 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం కుమ్మరిపెల్లిగ్రామంలో శ్రీ వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా వివేకానందుని ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు అలాగే అంగన్వాడి విద్యార్థులకు వినాయక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి నూతన ఉరవడికి శ్రీకారం చుట్టిన శ్రీ వివేకానంద యూత్ అనంతరం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు.