తుర్కాయంజల్ జరిగే జనవరి 22.25 సీపీఎం పార్టీ రాష్ర్ట3వ మహాసభ జయప్రదం చేయండి

Published: Monday December 20, 2021

ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 19 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం పరిధిలో పోల్కంపల్లి గ్రామంలో ఆదివారం రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఫండ్ కాంపెయిన్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు సానుభూతిపరులు ప్రజాసంఘాల నాయకులు ప్రజా సమస్యలపై సిపిఎం పార్టీ ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్న దని సిపిఎం పార్టీ ప్రజలకు తెలుపుతూ ఫండ్ క్యాంప్ యన్ నిర్వహించారు వారికి తోచిన సహాయం అందించాలని సిపిఎం పార్టీ కన్వీనర్ చెరుకూరి నరసింహ తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పు విభాగం ఇన్చార్జి పంది జగన్, పార్టీ  శాఖ కార్యదర్శులు గూడం అశోక్, పంది ధనేశ్వర్, ఆమన్ గంటి నరసింహ, గూడెం నరసింహ, కంబాలపల్లి వెంకటేష్, ఏదుల పాండు, కంబాల పెళ్లి ధనంజి, గూడెం దానయ్య, తదితరులు పాల్గొన్నారు