మధిరరూరల్ ఆగస్టు 4 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడుకాంగ్రెస్ పార్టీ

Published: Friday August 05, 2022
కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మత్స్యకార సహకార సంఘం సభ్యులను సత్కరించిన మల్లు నందిని విక్రమార్క మధిర మండల మత్స్యకార సహకార సంఘానికి జరిగిన  ఎన్నికల్లో గెలుపొందిన *పులిపాటి  సుబ్బారావు* మరియు వారి ప్యానల్ సభ్యులు మల్లు భట్టి విక్రమార్క ని మర్యాద పూర్వకంగా కలవడానికి వచ్చారు  మధిర శ్యాసన సభ్యులు *మల్లు భట్టి విక్రమార్కు సతీమణి నందిని విక్రమార్క ని కలిశారు మల్లు నందిని విక్రమార్క  వారికి శుభాకాంక్షలు తెలియ చేశారు.ఈ సందర్భంగా మల్లు నందిని విక్రమార్క  మాట్లాడుతూ.మధిర మండలం లో చేపలు పట్టుకుంటు 400 కుటుంబాలు జీవిస్తున్నాయి అని మత్స్యకార సహకార సంఘం కమిటి సభ్యులు వారికి ఎప్పుడు అండగా ఉండాలి అని అన్నారు.పులిపాటి  సుబ్బారావు ప్యానల్ అయిన *గద్దల చిన్ని,పిల్లి మూవీస్ ,గద్దల లాలయ్య,గద్దల విజయ్ కుమార్,చిలక రాజేంద్రప్రసాద్, చింతల వీరయ్య,చటారి అలివేలు,బద్దే కాంతమ్మ,గద్దల స్వామి* వీరికి అందరికి శాలువా కప్పి సత్కరించారు.ఈ కార్యక్రమంలో  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సూరంశెట్టి కిషోర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మిర్యాల వెంకటరమణ గుప్తా* బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు *చావా వేణు* మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు *దారా బాలరాజు* మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు *దుంప వెంకటేశ్వర రెడ్డి* మాజీ సర్పంచ్ *కర్నాటి రామారావు* పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు *షేక్ జహంగీర్* డివిజన్ అధ్యక్షులు *బండారి నరసింహారావు* *ఆదిమూలం శ్రీనివాసరావు, మైలవరపు చక్రి* కాంగ్రెస్ నాయకులు *పుట్టా పుల్లారావు* మొదలగువారు పాల్గొన్నారు