కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి మ
Published: Friday July 22, 2022
ఇబ్రహీంపట్నం జూలై తేదీ 21 ప్రజాపాలన ప్రతినిధి.కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కి ఈడి నోటీసులు పంపి, అక్రమ కేసులు పెడుతున్నందుకు నిరసనగా ఈరోజు గురువారం టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం నుండి ఈడి ఆఫీస్ వరకు చేపట్టిన భారీ నిరసన ర్యాలీకి ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాలుగు మండలాలు నాలుగు మున్సిపాలిటీల నుంచి పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లిన కాంగ్రేస్ పార్టీ శ్రేణులు.
Share this on your social network: