మునగనూరు గ్రామంలో కెవిపిఎస్ నూతన కమిటీ ఎన్నిక

Published: Wednesday April 27, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 26 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహింపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మునగనూరు గ్రామంలో కెవిపిఎస్ నూతన గ్రామ కమిటీ. 21. మంది కమిటీ సభ్యులతో ఏర్పడింది. గ్రామ అధ్యక్షులు. జి బాబురావు. ఉపాధ్యక్షులు వి.సువర్ణ. ప్రధాన కార్యదర్శి. జి పద్మ. సహాయ కార్యదర్శి. కె.మేరీ. సభ్యులు లావణ్య. రూతు. జి.ప్రభాకర్. వి.పాపయ్య... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా. కెవిపిఎస్ జిల్లా నాయకులు ఇల్లూరి  భాస్కర్ హాజరు కావడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలి అంటూ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి కూడా దళిత బంధు ఇవ్వాలని ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఇవ్వాలని కెసిఆర్ సీట్లో  కూర్చునే ముందు ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి డబుల్ బెడ్ రూములు ఇస్తానని వాగ్దానం చేసాడు కానీ ఇంతవరకు ఏ దళిత కుటుంబానికి కూడా న్యాయం జరగలేదు అని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమానికి హాజరైన. కెవిపిఎస్ మండల నాయకులు కే.సత్యనారాయణ కే.ఆదామ్ తుర్కయంజాల్ మున్సిపాలిటీ సిపిఎం పార్టీ కన్వీనర్ కమిటీ సభ్యులు. శ్రీరామ్ మూర్తి  తదితరులు హాజరు కావడం జరిగింది.