ఆపద సమయంలో ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉంటా,,మీ సోప్పరి రవికుమార్ ముదిరాజ్ (టోనీ)

Published: Monday August 22, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 21ప్రజాపాలన ప్రతినిధిఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చెందిన బండ స్వామి మరణించిన విషయం తెలుసిందే దశ దిన కర్మ సందర్భంగా కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనోధైర్యాన్ని ఇచ్చి తన వంతు సహాయంగా క్వింటాళ్లు బియ్యంని అందజేసిన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోప్పరి రవికుమార్ ముదిరాజ్ (టోనీ) ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆపద సమయంలో మమ్మల్ని గుర్తించి తన వంతుగా సహాయం అందించినందుకు (టోనీ) కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో కిరణ్, సందీప్, చింటూ, సుదీర్ , మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.