ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 11ప్రజాపాలన ప్రతినిధి *శిరీష కూతురు పెళ్లికి హాజరై ఆశీర్వదించిన
Published: Monday December 12, 2022
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల్ పరిధిలోని లింగంపల్లి గ్రామ సెక్రెటరీ శిరీష గారి కూతురు వివాహానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన మంచాల జడ్పిటిసి మర్రి నిత్యా నిరంజన్ రెడ్డి ఈ కార్యక్రమంలో స్థానిక నోముల లింగంపల్లి ఎంపీటీసీ జయానందం, లింగంపల్లి సర్పంచ్ వినోద మూర్తి, నాయకులు ఐలేష్, వార్డు మెంబర్లు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: