ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 1ప్రజాపాలన ప్రతినిధి.

Published: Wednesday November 02, 2022


              *జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
అధికారులకు వినతి*
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికై డబుల్ బెడ్రూంలో ఇల్లు కేటాయిస్తామని గత ఎన్నికల్లో హామీని ముఖ్యమంత్రి కెసిఆర్ జర్నలిస్టుల కలలు నెరవేర్చుకోవాలని పత్రికా విలేకరుల సమావేశంలో సమాజంలో జరుగుతున్న సంఘటనపై అనుక్షణం కంటికికునుకు లేకుండా సమాచారాన్ని ప్రజలకు అందజేయడంలో ముందు పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం గుర్తించి వారి అవసరాల నిమిత్తం ఇళ్ల స్థలాలను కేటాయించాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పత్రికా విలేకరులు రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం అబ్దుల్లాపూర్మెట్ తాసిల్దార్ కి వినతిపత్రం అందజేయడం జరిగిందిఈకార్యక్రమంలో చెరుకూరి మల్లేష్, బస్వాపురందశరథ, సురేమోని బాబు, పంది స్వామి, దెంది మహేందర్ రెడ్డి, గుండె మోనిరాఘవేందర్, ముచ్చర్ల నగేష్, హనుమంతు సుదర్శన్, పగడాలనరేందర్ రెడ్డి, ఆలంపల్లి సురేష్, తదితరులు పాల్గొన్నారు.