మునుగోడు ప్రచారం లో పాల్గొన్న ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ నాయకులు
Published: Tuesday October 18, 2022
ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 17ప్రజాపాలన ప్రతినిధిసోమవారం రోజున మునుగోడు ఉప ఎన్నికలలో అజిలాపూరం గ్రామంలో తెరాస బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ ని భారీ మెజారిటీ లో గెలిపించాలని తెరాస అధ్యక్షులు అల్వల్ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ వైస్ చేర్మెన్ ఆకుల యాదగిరి సీనియర్ నాయకులు బర్ల జగదీశ్ యాదవ్ కౌన్సిలర్ జర్కొని బాలరాజ్ తెరాస ముఖ్య నాయకులు ముత్యాల (చిన్న)నరేష్ నౌసు శివ మరియు అజిలాపురం గ్రామ అధ్యక్షులు యాదగిరి యూత్ ఉపాధ్యాక్షులు అర్జున్ ప్రచారంలో పాల్గొన్నారు.
Share this on your social network: