నాగిరెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించిన టిఆర్ఎస్ నాయకులు....

Published: Friday February 04, 2022
ఎర్రుపాలెం ఫిబ్రవరి 3 ప్రజాపాలన ప్రతినిధి: గురువారం నాడు చొప్పకట్ల గ్రామానికి చెందిన వేమీరెడ్డి రంగారెడ్డి తండ్రి నాగిరెడ్డి పరవదించినారు. ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపిన మధిర వ్యవసాయ మార్కెట్ మాజి చైర్మన్ చావా రామకృష్ణ. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పంబి సాంబశివ, చొప్పకట్లపాలెం గ్రామ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జనార్దన్ రెడ్డి, తుపాకుల నాగేశ్వరావు, పల్లికంటి సుధీర్, ఇనపనూరి భాస్కర్, పల్లెకంటి సుబ్బుయ్య ముఖ్య నాయకులు పాల్గొన్నారు.