రైతులకు షాప్ కట్టర్ గ్రాస్ కట్ చేసే మిషిన్లు పంపిణీ ఎంపీపీ మంద జ్యోతి పాండు చేశారు
Published: Thursday May 19, 2022
ఇబ్రహీంపట్నం మార్చి తేది 18 ప్రజాపాలన ప్రతినిధిబుదవారం రోజు కందుకూరు మండలం రాచులూర్ గ్రామంలో పశువుల దవాఖాన సిబ్బంది ఆధ్వర్యంలో రైతులకి షాప్ కట్టర్ గడ్డి కట్ చేసే మిషన్లు ఆకులమైలారం మీరు ఖాన్ పేట రైతులకి పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు మండల ఎంపిపి మంద జ్యోతి పాండు జడ్పిటిసి బొక్క జంగా రెడ్డి రాచులూర్ సర్పంచి శ్రీనివాస్ చారి మరియు నాయకులు లక్ష్మీ నరసింహ రెడ్డి సుద్దుల నరసింహ వెటర్నరీ డాక్టర్ మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
Share this on your social network: