కొండ లక్ష్మణ్ బాపూజీ కి నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్

Published: Monday August 08, 2022

జగిత్యాల, ఆగస్టు 07 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణిప్రవీణ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రం నాయకులు భోగ వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు గౌరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు