*బీసీల బొందల గడ్డ ధ్వంసం* - పురాతన బొందలను నీలమట్టం చేసి అక్రమంగా కబ్జా - ఆ గ్రామం నుండి మాకు ఫి

Published: Saturday December 24, 2022
చేవెళ్ల నియోజకవర్గం :(ప్రజాపాలన)
 
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చిన్న సోలిపేట గ్రామంలో సర్వేనెంబర్ 74 లో 12 గుంటల భూమిలో బీసీల బొందల గడ్డ కొన్ని ఎల్ల నుండి ఇక్కడే బొందలు పెడతారని పక్కనే ఉన్న సర్వేనెంబర్ 99లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొంత భూమిని కొన్నాడని అలాగే ఈ 12 గుంటల భూమిని సర్పంచ్ అండదండలతో కబ్జా చేశాడని ఇదే విషయంపై స్థానిక ఎమ్మార్వో కు ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు మా గ్రామానికి అధికారి వచ్చి చూడలేడని ఇదెక్కడి న్యాయమంటూ వెంటనే కబ్జాకు గురైన ఈ బొందల గడ్డను అక్రమించిన వారి నుండి విడిపించాలని గ్రామస్తులు అన్నారు.