శ్రీవారి ప్రసాదాన్ని సీఎంకు అందించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

Published: Friday October 01, 2021
కోరుట్ల, సెప్టెంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి) : సీఎం కేసీఆర్ ని ప్రగతి భవన్ లో కలిసి శ్రీవారి ప్రసాదాన్ని అందించిన టీటీడీ పాలక మండలి సభ్యులు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.