శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

Published: Thursday June 24, 2021

జన్నారం, జూన్ 23, ప్రజాపాలన ప్రతినిధి : శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలను మండలంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు, బిజెపి కార్యాలయంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు, ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చందు మహేష్ గౌడ్ ఉపాధ్యక్షులు బత్తిని నాగన్న ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు పంగ రఘు బీజేవైఎం మండల అధ్యక్షులు ములుగు ప్రవీణ్ జిల్లా నాయకులు కొండపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు