శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు
Published: Thursday June 24, 2021
జన్నారం, జూన్ 23, ప్రజాపాలన ప్రతినిధి : శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలను మండలంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు, బిజెపి కార్యాలయంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు, ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చందు మహేష్ గౌడ్ ఉపాధ్యక్షులు బత్తిని నాగన్న ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు పంగ రఘు బీజేవైఎం మండల అధ్యక్షులు ములుగు ప్రవీణ్ జిల్లా నాయకులు కొండపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: