సేవా సదనంనూతన సంవత్సరం పురస్కరించుకొని 25 కేజీల బియ్యం స్వీట్స్ వితరణ చేసిన కలయిక వాకర్స్ క్

Published: Monday January 02, 2023

మానసిక వికలాంగుల సేవాసదనం లో పిల్లలతో వేడుకలు నిర్వహించారు. పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ప్రతి విద్యార్థికి టవల్ బహూకరించారు. 25కేజీ ల బియ్యం ఇవ్వటం జరిగింది.అధ్యక్షులు ఇరుకుళ్ళ బాలకోటేశ్వర రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరం అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని వారు తెలిపారు అనంతరం లో ఉన్న మానసిక వికలాంగులకు చిరు సత్కారం చేసిన ఈ కార్యక్రమంలో పరాంకుషం శ్రీను.కాజా శ్రీను. చండ్ర కోటయ్య. టీవీరెడ్డి నాగుబండి వంశీ . కన్నెధార చంద్రశేఖర్ అప్పన లక్ష్మి నారాయణ మమిదిసెట్టి రమేష్ . స్స్టాంప్  భద్రం  రామిరెడ్డి మేదిసెట్టి కేశవరావు. కాజా రమణ.రాయపూడి నాగభూషణం  తదితరులు పాల్గొన్నారు.