చౌడమ్మ పోచమ్మ బోనాల వేడుకలు .
Published: Friday August 26, 2022
నవాబు పేట్ మండల్ ప్రజా పాలన ప్రతినిధి.నిన్న జరిగిన బోనాల వేడుకలు సందర్భంగా ఎమ్మెల్యే ఎర్ర శేకర్ గ్రామ దేవతలను నవాబు పేట్ యనమనగండ్ల రుకుంపల్లి గ్రామాల చెందిన ప్రజాప్రతినిధులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బ్రో బోనాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎక్స్ ఎమ్మెల్యే ఎర్ర శేకర్ ఆలయం యొక్క అభివృద్ధి పనులకు అభివృద్ధి పనులకు కృషి చేస్తానని చెప్పడం జరిగింది తదస్సు అమ్మవారికి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అమ్మవారి టెంపుల్ ముంగట ఎడ్లబండ్లను అలంకరించి తిప్పడం జరిగింది భారీ ఎత్తున ఊరేగింపు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు టిఆర్ఎస్ లీడర్ లక్ష్మయ్య ఎంపీటీసీ రామచంద్రయ్య.ఉపసర్పంచ్ రఘువీరు నారాయణ గౌడ్ సతీష్ కామన్ పల్లి శేఖర్ రెడ్డి వీఆర్వో రామచంద్రయ్య మాజీ సర్పంచ్ ఆశన్న శీను శేఖర్ జనార్ధన్ వెంకటయ్య . నవపేట్ మండల్ లో కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు ప్రజా ప్రతినిధులు నవపేట్ రుకుంపల్లి గ్రామాల భక్తులు పాల్గొన్నారు.
Share this on your social network: